[njwa_button id="1872"]

[njwa_button id="1872"]
Categories: Health

Food Safety Tips : ఆహారంలో కృత్రిమ రంగులు వాడడం వలన ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా…!

Food Safety Tips : ప్రస్తుతం బెంగుళూరు రాష్ట్ర ప్రభుత్వం ఆహార తయారీలో కృత్రిమ రంగులను వాడటం నిషేధించింది. కొత్తగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా చికెన్, ఫిష్, వెజ్ కబాబ్ లాంటి ఆహారంలో కృత్రిమ రంగులను వాడవద్దు అని ఆదేశాలను జారీ చేసింది. అయితే చేపలు, కబాబ్ లు, చికెన్ లలో కృత్రిమ రంగులు వాడకాన్ని నిషేధించడానికి గల కారణాలు ఏమిటి. ఈ రంగులను ఆహారంలో ఉపయోగించటం వలన ప్రజల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది. ఇది ఎంతవరకు ప్రమాదకరమైనది అనే విషయాల గురించి బెంగళూరులోని ఆహారా నిపునుడు డాక్టర్ కీర్తి హిరిసావే తెలియజేశారు. ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Food Safety Tips : ఆహారంలో కృత్రిమ రంగులు వాడడం వలన ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా…!

డాక్టర్ కీర్తి హిరిసావే మాట్లాడుతూ, ఆహార తయారీలో కృత్రిమ రంగులు రుచిని పెంచడంతో పాటుగా అవి ఆకర్షణీయ రంగును పులిముకుంటాయి. దీంతో ఆహారం అనేది ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ వీటిని తినడం వలన శరీరంలోని ఇతర అవయవాలపై చెడు ప్రభావం అనేది పడుతుంది. ఆహార తయారీ లో కృత్రిమ రంగుల వాడటం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటి వాడకం వలన బీపీ, షుగర్ పెరిగి, కిడ్నీ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ చికెన్ కబాబ్ లను పరీక్ష కోసం ల్యాబ్ కు పంపగా దీనిలో 8 కబాబ్ లకు కృత్రిమ రంగులు వేసినట్లుగా కనుక్కున్నారు. దీనిలో మెటాలిక్ గ్రీన్, మెటాలిక్ ఎల్లో కలర్స్ అనేవి ఎంతో ప్రమాదం. ఈ కృత్రిమ రంగులలో కాస్మోసిస్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది.ఈ కాస్మోసిన్ అనేది కూడా ఒక రసాయన కారకం. ఈ కాస్మోసిన్ అనేది ఆహార పదార్ధాలను ఎరుపుగా మారుస్తుంది. ఈ కార్మోసిన్స్ అనేవి కిడ్నీలను ఎంతగానో దెబ్బతీస్తాయి..

Advertisement

ఆహారంలో 100 pp కంటే ఎక్కువ కాస్మోసిన్ వాడినట్లయితే,అప్పుడు ఆహారం అనేది చాలా ఎర్రగా కనిపిస్తుంది. అంతేకాక ఈ కాస్మోస్న్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకున్నట్లయితే చిన్నతనంలోనే పిల్లలకు బీపీ, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. దీనితో పాటుగా గుండెపోటుతో సహా ఎన్నో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని డాక్టర్ కీర్తి హెచ్చరించారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ కలర్ లపై నిషేధం విధించటంతో పాటుగా ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష రూ.10 లక్షల వరకు జరిమానాలతో పాటుగా కఠిన చర్యలు తీసుకుంటాము అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండురావు ఓ ప్రకటనలో హెచ్చరించారు…

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి : కొత్త‌గా వ్యాపారం పెట్టుకునేవాళ్ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్‌.. 25 ల‌క్ష‌ల లోన్‌, 35 శాతం సబ్సిడీ..!

Author

Latest Telugu News Desk

Recent Posts

Kanya Rashi 2023 : రానున్న 3 నెలల్లో కన్యా రాశి వారికి అదృష్టం పట్టబోతుంది…!!

Kanya Rashi 2023 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి అధిపతి కుజుడు. అయితే రానున్న మూడు…

11 months ago

Zodiac Signs : భాగ్యాధిపతి అనుగ్రహంతో ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం… ఇకపై అన్ని శుభయోగాలే…!

Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…

2 years ago

Potatoes : ఆలూ తో చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తింటున్నారా… తస్మాత్ జాగ్రత్త…!

Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…

2 years ago

RRB Jobs : పారామెడికల్ రిక్రూట్‌మెంట్.. 1,376 ఖాళీలు.. పోస్టుల వివ‌రాలు ఇవే..!

RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…

2 years ago

5 Lakhs Money : మహిళలకు 5 లక్షలు.. జస్ట్ ఇలా చేస్తే చాలు 24 గంటల్లోనే ఖాతాల్లోకి..!

5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…

2 years ago

AP Job Mela : ఏపీలో 300 పోస్టులకు నోటిఫికేషన్.. మీరు ట్రై చేయండి..!

AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…

2 years ago