[njwa_button id="1872"]

[njwa_button id="1872"]
Categories: Health

Tea Biscuits : టీ తోపాటు బిస్కెట్లను కలిపి తింటున్నారా… అయితే ఇవి తప్పక తెలుసుకోండి…!

Tea Biscuits : టీ తో బిస్కెట్స్ తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. భారతదేశంలోని ప్రజలు ఎక్కువగా టీ తోపాటు రకరకాల స్నాక్స్ ని తీసుకుంటూ ఉంటారు. అయితే ఇందులో గోధుమపిండి మరియు మైదాతో చేసిన పిండి బిస్కెట్లు అధికంగా ఉంటాయి. ఇక ఈ బిస్కెట్లలో మైదాపిండితో చేసినవి చాలా రుచిగా ఉంటాయి కాని ఇవి తినడం వలన అనారోగ్యానికి దారి తీస్తాయి. అయితే టీ తో కలిపి పిండి బిస్కెట్లు తినడం ఆరోగ్యానికి ఎందుకు హానికరం ఇప్పుడు తెలుసుకుందాం.

Tea Biscuits : టీ తోపాటు బిస్కెట్లను కలిపి తింటున్నారా… అయితే ఇవి తప్పక తెలుసుకోండి…!

Tea Biscuits : హై గ్లైసినిక్ ఇండెక్స్

హై గ్లైసినిక్ ఇండెక్స్ అనేది పిండి పదార్ధలలో ఎక్కువగా ఉంటుంది. దీనిని తినడం వలన శరీరంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఈ ఆహారం ముఖ్యంగా డయాబెటిక్ రోగులకు ఏమాత్రం మంచిది కాదు. దానితో పాటుగా గ్లూకోస్ స్థాయిలు తగ్గడం మరియు ఇన్సులిన్ నిరోధకత వంటి ప్రమాదాలు కుడా వచ్చే అవకాశం ఉంది. కావున వీటిని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది.

Advertisement

Tea Biscuits బరువు పెరగడం

బిస్కెట్లలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. వీటిని ప్రతి రోజు తీసుకోవడం వలన బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే దీనిలో ఉండే కార్బోహైడ్రేట్స్ త్వరగా జీర్ణం అవ్వడానికి సహాయపడతాయి. తద్వారా ఆకలి ఎక్కువగా వేస్తుంది. దీంతో అధిక మొత్తంలో బిస్కెట్లను తినేస్తారు. తద్వారా అధికంగా బరువు పెరుగుతారు.

Tea Biscuits : పోషకాలు లేకపోవడం

పిండి బిస్కెట్లలో పోషక విలువలు తక్కువగా ఉంటాయి. అలాగే వీటిలో ఖనిజాలు విటమిన్లు ఫైబర్లు వంటివి ఉండవు కాబట్టి శరీరానికి కావాల్సిన పోషకాలు లభించవు. కావున అనారోగ్యానికి ఎక్కువగా గురవుతారు.

గుండె జబ్బులు వచ్చే ప్రమాదం.

పిండి బిస్కెట్లలో సంతృప్త కొవ్వులు మరియు ట్రాన్స్ ఫ్యాట్స్ వంటివి ఉండవచ్చు. దీని వలన గుండె సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ కొవ్వుల కారణంగా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మంచి కొలెస్ట్రాల స్థాయిలు గణనీయంగా తగ్గిపోవచ్చు. కాబట్టి గుండె జబ్బులు త్వరగా వస్తాయి.

జీర్ణక్రియ సమస్యలు.

పిండి పదార్థాలు జీర్ణవ్యవస్థని దెబ్బతీస్థాయి. ఇవి మలబద్ధకం అజీర్ణం ఆమ్లత్వం వంటి సమస్యలకు దారి తీస్తుంది. అలగే పిండిలో ఫైబర్ ఉండదు కాబట్టి ఇది జీర్ణ ప్రక్రియను మందగించేలా చేస్తుంది. అలాగే కడుపులో ఉబ్బరం , మంట వంటి ఇబ్బందికర సమస్యలు కుడా వస్తాయి. కావున పిండితో తయారుచేసిన బిస్కెట్లను ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి : కొత్త‌గా వ్యాపారం పెట్టుకునేవాళ్ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్‌.. 25 ల‌క్ష‌ల లోన్‌, 35 శాతం సబ్సిడీ..!

Author

Latest Telugu News Desk

Recent Posts

Kanya Rashi 2023 : రానున్న 3 నెలల్లో కన్యా రాశి వారికి అదృష్టం పట్టబోతుంది…!!

Kanya Rashi 2023 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి అధిపతి కుజుడు. అయితే రానున్న మూడు…

10 months ago

Zodiac Signs : భాగ్యాధిపతి అనుగ్రహంతో ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం… ఇకపై అన్ని శుభయోగాలే…!

Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…

1 year ago

Potatoes : ఆలూ తో చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తింటున్నారా… తస్మాత్ జాగ్రత్త…!

Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…

1 year ago

RRB Jobs : పారామెడికల్ రిక్రూట్‌మెంట్.. 1,376 ఖాళీలు.. పోస్టుల వివ‌రాలు ఇవే..!

RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…

1 year ago

5 Lakhs Money : మహిళలకు 5 లక్షలు.. జస్ట్ ఇలా చేస్తే చాలు 24 గంటల్లోనే ఖాతాల్లోకి..!

5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…

1 year ago

AP Job Mela : ఏపీలో 300 పోస్టులకు నోటిఫికేషన్.. మీరు ట్రై చేయండి..!

AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…

1 year ago