[njwa_button id="1872"]

[njwa_button id="1872"]
Categories: News

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. నేను పారిపోలేదంటున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు..!

Phone Tapping Case : సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు లో ప్రధాన నిందితుడి ఎస్.ఐ.బీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రాసిన లెటర్ ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఆయన్ను విచారణకు రావాల్సిందంటూ పోలీసులు చెబుతుండగా జూన్ 23న ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు ఒక లెటర్ పంపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన లెటర్ లో రాసుకొచ్చారు. తాను అమెరికాలో ఉన్నానని.. ఆరోగ్యం బాగాలేక ఇక్కడ ఉండాల్సి వచ్చిందని చెప్పారు.జూన్ 26న ఇండియాకు రావాల్సి ఉన్నా తాను అనారోగ్య సమస్యల వల్ల రాలేకపోయానని ఆయన లెటర్ లో పేర్కొన్నారు. క్యాన్సర్, గుండె సంబందిత వ్యాధులతో ఆయన బాధపడుతున్నట్టు చెప్పారు. అమెరికాలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్టు ప్రభాకర్ రావు లెటర్ లో రాసుకొచ్చారు. గతంలో మలిగ్నెంట్ క్యానర్ తో పాటుగా బీపీ ఉందని.. దాని వల్ల ట్రీట్ మెంట్ తీసుకుంటున్నానని అన్నారు.

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. నేను పారిపోలేదంటున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు..!

Phone Tapping Case అసత్య ఆరోపణలు చేస్తున్నారంటున్న ప్రభాకర్ రావు..

తనపై కావాలని అసత్య ప్రచారాలు, ఆరోపణలు చేస్తున్నారని.. వాటి వల్ల కుటుంబం మానసికంగా ఇబ్బందులు పడుతుందని అన్నారు. పోలీస్ అధికారిగా తాను ఎలాంటి తప్పు చేయలేదని. చట్టపరంగా విచారణకు తాను సిద్ధమని అన్నారు. ఐతే దర్యాప్తులో పోలీసులకు సహకరించేందుకు టెలీ కాన్ ఫరెన్స్, మెయిల్ ద్వారా తాను రెడీగా ఉన్నానని అన్నారు.

Advertisement

తాను ఒక క్రమ శిక్షణ కలిగిన అధికారిని అని.. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమే అని ప్రభాకర్ రావు అన్నారు. ఎక్కడికో తప్పించుకుని పారిపోయే పరిస్థితి లేదని.. పూర్తిగా కోలుకున్నాక మీ ముందుకు వస్తానని.. మీరు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని అన్నారు. తన దాకా వచ్చిన ప్రతి సమాచారాన్ని చెప్పి విచారణకు సహకరిస్తానని ప్రభాకర్ రావు లెటర్ లో రాసుకొచ్చారు. తెలంగాణాలో ప్రముఖ ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో సినీ సెలబ్రిటీస్ ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగిందని కొన్నాళ్లుగా న్యూస్ వైరల్ అయ్యింది. ఐతే ఈ కేసు ని చాలా సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం దానిపై చాలా పకడ్బందీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి : కొత్త‌గా వ్యాపారం పెట్టుకునేవాళ్ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్‌.. 25 ల‌క్ష‌ల లోన్‌, 35 శాతం సబ్సిడీ..!

Author

Latest Telugu News Desk

Recent Posts

Kanya Rashi 2023 : రానున్న 3 నెలల్లో కన్యా రాశి వారికి అదృష్టం పట్టబోతుంది…!!

Kanya Rashi 2023 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి అధిపతి కుజుడు. అయితే రానున్న మూడు…

10 months ago

Zodiac Signs : భాగ్యాధిపతి అనుగ్రహంతో ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం… ఇకపై అన్ని శుభయోగాలే…!

Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…

1 year ago

Potatoes : ఆలూ తో చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తింటున్నారా… తస్మాత్ జాగ్రత్త…!

Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…

1 year ago

RRB Jobs : పారామెడికల్ రిక్రూట్‌మెంట్.. 1,376 ఖాళీలు.. పోస్టుల వివ‌రాలు ఇవే..!

RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…

1 year ago

5 Lakhs Money : మహిళలకు 5 లక్షలు.. జస్ట్ ఇలా చేస్తే చాలు 24 గంటల్లోనే ఖాతాల్లోకి..!

5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…

1 year ago

AP Job Mela : ఏపీలో 300 పోస్టులకు నోటిఫికేషన్.. మీరు ట్రై చేయండి..!

AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…

1 year ago