[njwa_button id="1872"]
[njwa_button id="1872"]
Amaravati TDP Office Attack Case : ఏపీ రాజధాని అమరావతిలో ఉన్న టీడీపీ కార్యాలయంపై దాడి కేసును పోలీసులు ముమ్మరం చేశారు. టీడీపీ ప్రభుత్వం రాగానే ఈ కేసుపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులుగా దేవినేని అవినాష్, అప్పిరెడ్డిని పోలీసులు గుర్తించారు.
ఈ దాడిలో మొత్తం 56 మందిని నిందితులుగా గుర్తించారు. మిగిలిన 51 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే అరెస్ట్ చేసిన వారిని కోర్టులో ప్రవేశ పెట్టగా.. మంగళగిరి కోర్టు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితులపై హత్యాయత్నం, కుట్ర సహా వివిధ కేసులను నమోదు చేశారు.
ఏపీలో టీడీపీ పార్టీకి అమరావతిలో ఉన్న ఆఫీసు కేంద్ర కార్యాలయంగా ఉంది. 2019 లో వైసీపీ గెలిచిన తర్వాత టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగింది. విజయవాడ, మంగళగిరి, గుంటూరుకు చెందిన వైసీపీ నేతలు, నేతల అనుచరులు కేంద్ర కార్యాలయంపై దాడి చేసినట్టు పోలీసులు గుర్తించారు.
Kanya Rashi 2023 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి అధిపతి కుజుడు. అయితే రానున్న మూడు…
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
This website uses cookies.