[njwa_button id="1872"]
[njwa_button id="1872"]
Gadwal Vijayalaxmi : బల్కంపేట ఎల్లమ్మ బోనాలు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా పలువురు రాజకీయ నేతలు ఎల్లమ్మ దర్శనం కోసం అక్కడికి వెళ్తున్నారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం జరుగుతుంటే కళ్యాణానికి ప్రభుత్వం తరుపున హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు…
ప్రభుత్వం తరుపున వచ్చినా మంత్రి, మేయర్ అని చూడకుండా ప్రోటోకాల్ పాటించలేదని చెప్పి గుడిలోకి వెళ్లకుండా పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అలిగి గుడి బయటే కూర్చున్నారు.
ప్రభుత్వం నుంచి వస్తే ప్రోటోకాల్ పాటించరా? అంటూ టెంపుల్ అధికారులపై మంత్రి పొన్నం, మేయర్ ఫైర్ అయ్యారు. వాళ్లు ఎంత బతిమిలాడినా గుడిలోకి వెళ్లలేదు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
https://x.com/TeluguScribe/status/1810540160251277649
Kanya Rashi 2023 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి అధిపతి కుజుడు. అయితే రానున్న మూడు…
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
This website uses cookies.