[njwa_button id="1872"]
[njwa_button id="1872"]
Revanth Reddy : బీఆర్ఎస్ హయాంలో ధరణి పోర్టల్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. భూమి రిజిస్ట్రేషన్లు, పాస్ బుక్కులు, లాండ్ టైటిల్స్, ఇలా భూమికి సంబంధించిన అన్ని వివరాలను ఒకేచోట బీఆర్ఎస్ ప్రభుత్వం పోర్టల్ లో ఏర్పాటు చేసింది. కానీ.. ఆ పోర్టల్ లో సమస్యలు ఉన్నాయని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ధరణి సమస్యలపై పరిష్కారం కోసం అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ధరణి సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సెక్రటేరియట్ లో సమీక్ష నిర్వహించారు. ధరణిలో సమస్యలతో పాటు, పోర్టల్ లో మార్పులు చేర్పులు, ఇతర అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఏవైనా మార్పులు, చేర్పులు చేస్తే ఆ మార్పుల వల్ల ఎలాంటి సమస్యలు భవిష్యత్తులో రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
దాని కోసం ముందే ప్రజాభిప్రాయం తీసుకోవాలని, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ధరణి పోర్టల్ సమస్యలపై అసెంబ్లీలో చర్చ అయినా పెడదామని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి, సీఎస్ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.
Kanya Rashi 2023 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి అధిపతి కుజుడు. అయితే రానున్న మూడు…
Zodiac Signs : జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో భాగ్యాధిపతి అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న రాశి…
Potatoes : పిల్లల నుండి పెద్దల వరకు ఆలూ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ…
RRB Jobs పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్, ఆప్టోమెట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్ మరియు…
5 Lakhs Money : మహిళలకు ఒక శుభవార్త.. వారికి 5 లక్షల దాకా రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం…
AP Job Mela : నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగం కావాలని అనుకునే వారికి మంచి అవకాశం ఇస్తుంది ఏపీ…
This website uses cookies.